రాయదుర్గం పట్టణంలో వెలసిన మహిమాన్విత దుగ్గిలమ్మ జాతర వేడుకలను ఈనెల 15న వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తలు తెలిపారు. ఆరోజు ఉదయం నాలుగు గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నట్లు వారు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున జాతర వేడుకల్లో పాల్గొని అమ్మవారికి మొక్కులను చెల్లించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.

- ANANTAPURAMU
రాయదుర్గంలో మహిమాన్విత దుగ్గిలమ్మ జాతర వేడుకలు 15నే
రాయదుర్గం పట్టణంలో వెలసిన మహిమాన్విత దుగ్గిలమ్మ జాతర వేడుకలను ఈనెల 15న వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తలు తెలిపారు. ఆరోజు ఉదయం నాలుగు గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నట్లు వారు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున జాతర వేడుకల్లో పాల్గొని అమ్మవారికి మొక్కులను చెల్లించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.

