* 👉 పేదలకు ఆపన్న హస్తం సీఎంఆర్ఎఫ్ – తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గారు.
* 👉 ₹28,51,050 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గారు
✍️ అనారోగ్యంతో బాధపడే వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక ఆపన్న హస్తమని నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు గారు పేర్కొన్నారు.
✍️ సోమవారం నాడు స్థానిక నియోజకవర్గ పార్టీ కార్యాలయం నందు అనారోగ్యంతో బాధపడుతున్న 41 మందికి దాదాపు ₹28,51,050 మరియు 3 ఎల్ఓసి చెక్కులను సీఎంఆర్ఎఫ్ చెక్కులను జగన్ మోహన్ రాజు గారు పంపిణీ చేశారు.
✍️ ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జగన్ మోహన్ రాజు గారు.తెలియజేసారు.
✍️ అదేవిధంగా అయన మాట్లాడుతూ ప్రస్తుతం కార్పొరేట్ ఆసుపత్రిలో కూడా పేదవాడు నాణ్యమైన వైద్యం పొందవచ్చునని,పేద ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా ప్రభుత్వం తక్షణమే స్పందిస్తుందని జగన్ మోహన్ రాజు గారు తెలియజేశారు.
✍️ అంతేకాకుండా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే ప్రభుత్వ ఆశయమని,ఆపన్నులకు సీఎం సహాయనిది చెక్కులు వరమని,దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి సిఎం సహాయనిధి సాయాన్ని ముఖ్యమంత్రి మంజూరు చేస్తున్నారని చమర్తి జగన్ మోహన్ రాజు గారు తెలియజేశారు.
✍️ అంతకుముందు లబ్ధిదారులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం పట్ల చంద్రబాబు గారికి,నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గారు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు.
🔸 ఈ కార్యక్రమంలో రాజంపేట,నందలూరు, ఒంటిమిట్ట ప్రాంతాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

