కొత్తగూడెం:జూలై27.(పున్నమి న్యూస్).;లోకేసభలో కేంద్రం యాంటిపేపర్ లీక్ బిల్లుని ప్రవేశపెట్టింది.కేంద్రమంత్రి జితేందర్సింగ్ సవరణబిల్లుని ప్రవేశపెట్టారు.నీట్పేపర్ లీక్ గురించి మాట్లాడాలని విపక్షాలు పట్టుబడుతున్నప్పుడు బిల్లుని ప్రవేశపెట్టటం గమనార్హం.విపక్షాల ఆంధోలనాథో సభా మధ్యాహ్నం 2గంట్లకి వాయిదపడింది

- భద్రాద్రి కొత్తగూడెం
యాంటి పేపర్లీక్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్రం
కొత్తగూడెం:జూలై27.(పున్నమి న్యూస్).;లోకేసభలో కేంద్రం యాంటిపేపర్ లీక్ బిల్లుని ప్రవేశపెట్టింది.కేంద్రమంత్రి జితేందర్సింగ్ సవరణబిల్లుని ప్రవేశపెట్టారు.నీట్పేపర్ లీక్ గురించి మాట్లాడాలని విపక్షాలు పట్టుబడుతున్నప్పుడు బిల్లుని ప్రవేశపెట్టటం గమనార్హం.విపక్షాల ఆంధోలనాథో సభా మధ్యాహ్నం 2గంట్లకి వాయిదపడింది

