ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 22 (పున్నమి ప్రతినిధి)
నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని పిడూరు, లక్ష్మీనరసింహపురం గ్రామాల మత్స్యకార సంఘాల మధ్య నెలకొన్న వివాదం అధికారుల జోక్యంతో సద్దుమణిగింది. రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, పొదలకూరు సీఐ వెంకట్రావు, ఎస్సై హనీఫ్, తహసీల్దార్ రమాదేవి, మత్స్యశాఖ జేడీ చాన్ బాషా సమక్షంలో తహసీల్దార్ కార్యాలయంలో ఇరు సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. చర్చల అనంతరం పరస్పర అవగాహనతో సమస్యను పరిష్కరించుకొని శాంతియుత వాతావరణాన్ని కొనసాగించాలని అధికారులు సూచించారు.

మత్స్యకార సంఘాల వివాదానికి అధికారుల జోక్యంతో పరిష్కారం
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 22 (పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని పిడూరు, లక్ష్మీనరసింహపురం గ్రామాల మత్స్యకార సంఘాల మధ్య నెలకొన్న వివాదం అధికారుల జోక్యంతో సద్దుమణిగింది. రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, పొదలకూరు సీఐ వెంకట్రావు, ఎస్సై హనీఫ్, తహసీల్దార్ రమాదేవి, మత్స్యశాఖ జేడీ చాన్ బాషా సమక్షంలో తహసీల్దార్ కార్యాలయంలో ఇరు సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. చర్చల అనంతరం పరస్పర అవగాహనతో సమస్యను పరిష్కరించుకొని శాంతియుత వాతావరణాన్ని కొనసాగించాలని అధికారులు సూచించారు.

