వెల్దండ, అక్టోబర్ 13, పున్నమి దినపత్రిక: నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల పరిధిలోని రాఘాయిపల్లి గ్రామంలో భజన కారులకు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి భజన సామాగ్రిని బి.ఆర్.ఎస్.పార్టీ యువ నాయకులు భర్కం.గణేష్ ద్వారా అందజేశారు. కార్తీక మాసం సందర్భంగా గ్రామంలో జరిగే భజన కార్యక్రమాలకు కావలసిన భజన సామాగ్రిని అందించిన గోలి శ్రీనివాస్ రెడ్డి కి గ్రామస్తులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగుల. శ్రీనివాస్, రామచంద్రారెడ్డి, గిరి, బాలయ్య, మెండే. ఈదన్న, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
Video: https://punnami.in/%20భజన


