పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 15 రాజన్న సిరిసిల్ల జిల్లా
సిరిసిల్లలో గణపతి ఉత్సవాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది
1946 లో సమాజ సేవా సంఘం ఆధ్వర్యంలో చిలుక సిద్ధిరం గణపయ్య ను విగ్రహాన్ని ప్రతిష్టించి ఉత్సవాలు ప్రారంభించినట్లు సమాచారం అప్పటి నుంచి గణపతి ఉత్సవాల పరంపర 80 ఏళ్లుగా కొనసాగుతుంది ప్రస్తుతం గాంధీ చౌక్ లోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏటా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు



