Wednesday, 27 May 2026
  • Home  
  • ప్రొద్దుటూరు రాళ్ల దాడిపై టీడీపీ అధిష్ఠానం ఆరా.!
- కడప

ప్రొద్దుటూరు రాళ్ల దాడిపై టీడీపీ అధిష్ఠానం ఆరా.!

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కుమారుడు కొండారెడ్డి, టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ఉక్కు ప్రవీణ్ వర్గీయులు మంగళవారం గొడవ పడ్డారు. పరస్పరం రాళ్ల దాడులు చేసుకున్నారు. అధికార పార్టీలోని వారే శాంతి భద్రతలకు భంగం కలిగించారు. ప్రజలను భయాందోళనకు గురిచేశారు. ఈ విషయం పార్టీ అధిష్ఠానం దృష్టికి వెళ్లింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నట్లు సమచారం. పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నారు.

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కుమారుడు కొండారెడ్డి, టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ఉక్కు ప్రవీణ్ వర్గీయులు మంగళవారం గొడవ పడ్డారు. పరస్పరం రాళ్ల దాడులు చేసుకున్నారు. అధికార పార్టీలోని వారే శాంతి భద్రతలకు భంగం కలిగించారు. ప్రజలను భయాందోళనకు గురిచేశారు. ఈ విషయం పార్టీ అధిష్ఠానం దృష్టికి వెళ్లింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నట్లు సమచారం. పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.