బల్లి పడిన ఆహారాన్ని విక్రయించిన స్థానిక ప్రొద్దుటూరులోని గణేష్ టిఫిన్ సెంటర్ యజమాని సత్యనారాయణరెడ్డి, వంట మాస్టర్ ఇమ్రాన్పై కేసు నమోదు చేసినట్లు 1-టౌన్ SI శ్రీనివాసులు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. షేక్ సోహెల్ అనే వ్యక్తి టిఫిన్ సెంటర్ నుంచి పూరw, చట్నీ పార్శిల్ తీసుకెళ్లారు. కొంత తిన్న తర్వాత చచ్చిన బల్లి కనిపించిందని, వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొంది, ఫిర్యాదు ఇచ్చారన్నారు.

ప్రొద్దుటూరు: టిఫిన్ సెంటర్ యజమానిపై కేసు నమోదు
బల్లి పడిన ఆహారాన్ని విక్రయించిన స్థానిక ప్రొద్దుటూరులోని గణేష్ టిఫిన్ సెంటర్ యజమాని సత్యనారాయణరెడ్డి, వంట మాస్టర్ ఇమ్రాన్పై కేసు నమోదు చేసినట్లు 1-టౌన్ SI శ్రీనివాసులు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. షేక్ సోహెల్ అనే వ్యక్తి టిఫిన్ సెంటర్ నుంచి పూరw, చట్నీ పార్శిల్ తీసుకెళ్లారు. కొంత తిన్న తర్వాత చచ్చిన బల్లి కనిపించిందని, వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొంది, ఫిర్యాదు ఇచ్చారన్నారు.

