పున్నమి న్యూస్ ప్రతినిధి జి ప్రకాష్ వేముల (జూలై 14)వేముల మండలం లోని చాగలేరూ గుండ్లపల్లి గ్రామాలలో వ్యవసాయ అనుబంధ అధికారులు పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించబడింది ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి జి పి ఓబులేసు మాట్లాడుతూ ప్రస్తుతము వాతావరణాధరిత భీమ పధకము జూలై 15వ తేదీ వరకు గడువు ఉందని రైతులు పంట వరకు ఆ పంటకు మాత్రమే ప్రీమియం చెల్లించాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకుడు కిషోర్ నాయక్ apmip ఏవో మౌలాలి మరియు పకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు





