నర్సంపేట లో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ప్రతిష్టాపన వివాదంలో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపాలిటీ అనుమతి లేకుండా విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు ఫిర్యాదు అందింది. అనుమతి పత్రాలు చూపలేదు. వాటిని అడిగిన ఫొటోస్ సిబ్బందితో బిఆర్ఎస్ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించి విధులను ఆటంకం కలిగించారని పోలీసులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వరంగల్ తూర్పు నన్నపనేని నరేందర్. సహా వీరన్న దస్వంత్ రెడ్డి. సూరయ్య. రవీందర్ .పై కేసు నమోదు చేశారు.



