నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో పెద్ద కార్పాముల పచ్చి రొట్టె పంటలైన జీలుగా, జనుము సాగుతో నేలలో సేంద్రియ పదార్థం పెరిగి భూసారం మెరుగుపడుతుందని మండల వ్యవసాయ అధికారి శిరీష అన్నారు. మండలంలో రైతులు వేసిన పచ్చిరొట్టె పైర్లను శుక్రవారం వ్యవసాయ అధికారులతో కలిసి ఆమే పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పూత దశకు ముందే వీటిని కలియదున్నితే నేలకు నత్రజని లభించి, రసాయన ఎరువుల వాడకం తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో అధికారులు రవీందర్, జానకి, రాములు, రైతులు సురేందర్ రెడ్డి, మల్లేష్ పాల్గొన్నారు.

నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం: పచ్చి రొట్టె పంటలతో భూసారం పెరుగుదల: ఎంఏఓ శిరీష
నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో పెద్ద కార్పాముల పచ్చి రొట్టె పంటలైన జీలుగా, జనుము సాగుతో నేలలో సేంద్రియ పదార్థం పెరిగి భూసారం మెరుగుపడుతుందని మండల వ్యవసాయ అధికారి శిరీష అన్నారు. మండలంలో రైతులు వేసిన పచ్చిరొట్టె పైర్లను శుక్రవారం వ్యవసాయ అధికారులతో కలిసి ఆమే పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పూత దశకు ముందే వీటిని కలియదున్నితే నేలకు నత్రజని లభించి, రసాయన ఎరువుల వాడకం తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో అధికారులు రవీందర్, జానకి, రాములు, రైతులు సురేందర్ రెడ్డి, మల్లేష్ పాల్గొన్నారు.

