*( పున్నమి న్యూస్ ప్రతినిధి*కృష్ణ*) న్యూస్ ఆగస్టు 16 తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ
నూతన వరుడును ఆశీర్వదించిన.నేదురుమల్లివాకాడు గ్రామపంచాయతీకి చెందిన సీనియర్ పేపర్ రిపోర్టర్ వెంకట్ శరత్ కుమార్, స్వర్ణ లక్ష్మి కుమారుడు వెంకట అభిలాష్ కుమార్ నలుగు వేడుకలను నేదురుమల్లి సుబ్బరామిరెడ్డి కళ్యాణ మండపము లో ఏర్పాటు చేశారు. ఈ నలుగు వేడుకలలో పాల్గొని వరుడును,ఆశీర్వదించిన వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపి సమన్వయకర్త.గౌరవ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వారి వెంట కోట, వాకాడు చిట్టమూరు మండలాలు చెందిన నాయకులు ఉన్నారు



