Saturday, 15 August 2026
  • Home  
  • చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్‌గా దండే వెంకట్ నరేష్
- నంద్యాల

చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్‌గా దండే వెంకట్ నరేష్

నంద్యాల : నంద్యాల జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) చైర్‌పర్సన్‌గా కరుణామయ విద్యాసంస్థల కరస్పాండెంట్ దండే వెంకట్ నరేష్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.బాలల హక్కుల పరిరక్షణ, అనాథలు, వీధిబాలలు, ఆపదలో ఉన్న చిన్నారుల సంక్షేమం కోసం కృషి చేస్తానని వెంకట్ నరేష్ తెలిపారు. ఆయన నియామకంపై మంత్రి ఫరూక్ అభినందనలు తెలిపారు.

నంద్యాల : నంద్యాల జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) చైర్‌పర్సన్‌గా కరుణామయ విద్యాసంస్థల కరస్పాండెంట్ దండే వెంకట్ నరేష్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.బాలల హక్కుల పరిరక్షణ, అనాథలు, వీధిబాలలు, ఆపదలో ఉన్న చిన్నారుల సంక్షేమం కోసం కృషి చేస్తానని వెంకట్ నరేష్ తెలిపారు. ఆయన నియామకంపై మంత్రి ఫరూక్ అభినందనలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.