_తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తలవల్లం పంచాయతీలో గల శ్రీ అమ్మ భగవాన్ ఏకం ఆశ్రమంలో గురు పౌర్ణమి కి సంబంధించి ముక్తి గురు శ్రీకృష్ణాజి భక్తులను ఆశీర్వదించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సత్యవేడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ *కూరపాటి శంకర్ రెడ్డి* పాల్గొన్నారు, ఏకం ఆశ్రమం వైస్ ప్రెసిడెంట్ *లొకేష్ దాసాజీ* మరియు మండలం అధ్యక్షులు *యుగంధర్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జిలు నిర్మల్, మళ్ళీ నాయుడు* *పోలీస్ శాఖ వారు* బత్తలవల్లం టిడిపి పంచాయతీ అధ్యక్షులు *సత్యవేటి సుబ్బు, నాగేష్ రావు మరియు మురుగేష్,*ఎన్సిఎస్ సెక్యూరిటీ బృందం* ఆయనకు సాదర స్వాగతం పలికారు, అనంతరం ఏకం ఆశ్రమంలో జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు, అనంతరం ముక్తి గురు శ్రీకృష్ణాజీ ఆశీస్సులతో భక్తులు చాలా సంతోషంగా ఉన్నారని భక్తులకు అన్ని వసతులు కల్పించాలని తెలిపారు.._
*
_*ఈ కార్యక్రమంలో వేలాదిమంది భక్తులు ముక్తి గురు శ్రీ కృష్ణాజి అశీసులు పొందారు..*_

గురు పౌర్ణమి సందర్భంగా ముక్తి గురు శ్రీ కృష్ణాజీ ఆశీస్సులు పొందిన కూరపాటి శంకర్ రెడ్డి
_తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తలవల్లం పంచాయతీలో గల శ్రీ అమ్మ భగవాన్ ఏకం ఆశ్రమంలో గురు పౌర్ణమి కి సంబంధించి ముక్తి గురు శ్రీకృష్ణాజి భక్తులను ఆశీర్వదించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సత్యవేడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ *కూరపాటి శంకర్ రెడ్డి* పాల్గొన్నారు, ఏకం ఆశ్రమం వైస్ ప్రెసిడెంట్ *లొకేష్ దాసాజీ* మరియు మండలం అధ్యక్షులు *యుగంధర్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జిలు నిర్మల్, మళ్ళీ నాయుడు* *పోలీస్ శాఖ వారు* బత్తలవల్లం టిడిపి పంచాయతీ అధ్యక్షులు *సత్యవేటి సుబ్బు, నాగేష్ రావు మరియు మురుగేష్,*ఎన్సిఎస్ సెక్యూరిటీ బృందం* ఆయనకు సాదర స్వాగతం పలికారు, అనంతరం ఏకం ఆశ్రమంలో జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు, అనంతరం ముక్తి గురు శ్రీకృష్ణాజీ ఆశీస్సులతో భక్తులు చాలా సంతోషంగా ఉన్నారని భక్తులకు అన్ని వసతులు కల్పించాలని తెలిపారు.._ * _*ఈ కార్యక్రమంలో వేలాదిమంది భక్తులు ముక్తి గురు శ్రీ కృష్ణాజి అశీసులు పొందారు..*_

