పున్నమి ప్రతినిధి ఆగస్టు 13 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో ఈరోజు సింగారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇంటింటికి మూడు చెట్ల కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ ముత్యాల ప్రమీల బాలరాజ్ టీచర్ పద్మ పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ అలీ ఫీల్డ్ అసిస్టెంట్ జి దేవయ్య వార్డు సభ్యులు రామచంద్రం జి మేఘన వివో సభ్యులు మరియు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది



