కడప జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోగల అరవపల్లి వెలసినటువంటి శ్రీ ముత్తు మారమ్మ తల్లి జాతర మహోత్సవం ఆగస్టు 8 ,9, 10న మూడు రోజులపాటు జరగనున్న ఈ ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు శనివారం సాయంత్రం ఊరేగింపు కార్యక్రమం 9వ తేదీన జాతర మహోత్సవం సోమవారం పాల పూజ కార్యక్రమం కుంకుమార్చన మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త మొదలియార్ రమణ.కమిటీ సభ్యులు. కిరణ్ కుమార్. దినేష్ రెడ్డి తెలిపారు




