రైతుల సమస్యల పరిష్కారం కోసం అహ్మదాబాద్లో రైతులు వినూత్న నిరసన చేపట్టారు. పెద్ద ఎత్తున పాలను రోడ్లపై పోస్తూ ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలు కొనుగోలు ధరలు పెంచాలని, రైతులకు తగిన మద్దతు అందించాలని డిమాండ్ చేశారు.

- News
అహ్మదాబాద్లో రోడ్లపై నిరసనగా పాలు పోసిన రైతులు
రైతుల సమస్యల పరిష్కారం కోసం అహ్మదాబాద్లో రైతులు వినూత్న నిరసన చేపట్టారు. పెద్ద ఎత్తున పాలను రోడ్లపై పోస్తూ ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలు కొనుగోలు ధరలు పెంచాలని, రైతులకు తగిన మద్దతు అందించాలని డిమాండ్ చేశారు.

