SIR ప్రక్రియ ఖచ్చితత్వంతో త్వరితంగా చేయాలని పాడేరు ఆర్డీఓ భుజంగరావు సూచించారు. శనివారం సాయంత్రం అరకులోయ మండలం, పద్మాపురం పంచాయితీ స్వర్ణగ్రామ-2 ను సందర్శించి, SIR ప్రక్రియపై దిశానిర్ధేశం చేశారు. SIR ప్రక్రియ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. అర్హత గల ప్రతి వ్యక్తికి ఓటు హక్కు కల్పించాలని, మృతుల ఓటును తొలగిస్తూ డూప్లికేట్ ఓట్లు లేకుండా చూడాలని సూచించారు. ఆర్డీఓ వెంట అరకులోయ ఎంపీడీఓ వీసం ప్రసాద్ ఉన్నారు.

అరకు: SIR ప్రక్రియ పై సిబ్బందికి ఆర్డీఓ సూచనలు
SIR ప్రక్రియ ఖచ్చితత్వంతో త్వరితంగా చేయాలని పాడేరు ఆర్డీఓ భుజంగరావు సూచించారు. శనివారం సాయంత్రం అరకులోయ మండలం, పద్మాపురం పంచాయితీ స్వర్ణగ్రామ-2 ను సందర్శించి, SIR ప్రక్రియపై దిశానిర్ధేశం చేశారు. SIR ప్రక్రియ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. అర్హత గల ప్రతి వ్యక్తికి ఓటు హక్కు కల్పించాలని, మృతుల ఓటును తొలగిస్తూ డూప్లికేట్ ఓట్లు లేకుండా చూడాలని సూచించారు. ఆర్డీఓ వెంట అరకులోయ ఎంపీడీఓ వీసం ప్రసాద్ ఉన్నారు.

