Friday, 24 July 2026
  • Home  
  • అమ్మవారిని దర్శించుకున్న మైసూర్ మహారాణి
- తిరుపతి

అమ్మవారిని దర్శించుకున్న మైసూర్ మహారాణి

పున్నమి ప్రతినిధి , తిరుచానూరు. జులై 23 తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మైసూర్ మహారాణి హెచ్.హెచ్. ప్రమోదాదేవి వడియార్ దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఆమెకు ఆలయ సూపరింటెండెంట్ ముని చెంగల్రాయలు, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న మైసూర్ మహారాణికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

పున్నమి ప్రతినిధి , తిరుచానూరు. జులై 23
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మైసూర్ మహారాణి హెచ్.హెచ్. ప్రమోదాదేవి వడియార్ దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఆమెకు ఆలయ సూపరింటెండెంట్ ముని చెంగల్రాయలు, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న మైసూర్ మహారాణికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.