Sunday, 16 August 2026
  • Home  
  • * అభివృద్ధి చేస్తున్న పండూరు చెరువు సుందరీకరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారు..*
- కాకినాడ

* అభివృద్ధి చేస్తున్న పండూరు చెరువు సుందరీకరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారు..*

కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామం (కాకినాడ – పిఠాపురం రోడ్డు)న ఉన్న పండూరు చెరువును 2 కోట్ల పైచిలుకు వ్యయంతో చేపట్టిన సుందరీకరణ, ఆధునీకరణ పనులను ఈరోజు కాకినాడ రూరల్ గౌరవ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారు సంబంధిత అధికారులు, కూటమి నాయకులతో కలసి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు గారు, వెలిశెట్టి రాజేష్ గారు, శాండీ గారు, నయీం గారు, తుమ్మలపల్లి వాసు గారు, సంబంధిత శాఖల అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామం (కాకినాడ – పిఠాపురం రోడ్డు)న ఉన్న పండూరు చెరువును 2 కోట్ల పైచిలుకు వ్యయంతో చేపట్టిన సుందరీకరణ, ఆధునీకరణ పనులను ఈరోజు కాకినాడ రూరల్ గౌరవ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారు సంబంధిత అధికారులు, కూటమి నాయకులతో కలసి పర్యవేక్షించారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు గారు, వెలిశెట్టి రాజేష్ గారు, శాండీ గారు, నయీం గారు, తుమ్మలపల్లి వాసు గారు, సంబంధిత శాఖల అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.