గురువారం ఎస్సై సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం, మలికిపురం మార్కెట్ రోడ్డులోని ఓ భవనం వద్ద చొప్పెల్ల శివ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కేశవదాసుపాలేనికి చెందిన శివ, స్థానికంగా ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరూ 2020లో ఓ హత్యకేసులో నిందితులుగా ఉన్నారు. గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న శివ, అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
గురువారం ఎస్సై సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం, మలికిపురం మార్కెట్ రోడ్డులోని ఓ భవనం వద్ద చొప్పెల్ల శివ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కేశవదాసుపాలేనికి చెందిన శివ, స్థానికంగా ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరూ 2020లో ఓ హత్యకేసులో నిందితులుగా ఉన్నారు. గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న శివ, అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

