రాపూరు, జూన్ 08, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి): రాపూరు లోని సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం అధికారిని కార్యాలయాన్ని స్త్రీ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుధా భారతి సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు తదుపరి గ్రామ పోలీసులు అంగనవాడి మహిళలకు మీటింగ్ నిర్వహించి ఈ మీటింగ్ నందు ప్రభుత్వం తీసుకు వచ్చే ప్రతి పథకాలను ప్రజలకు చేర్చే విధంగా చర్యలు చేపట్టాలని క్వాంటిటీ, క్వాలిటీ మరియు 100% అటెండెన్స్ లు చేరిందా లేదా అని సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాడు-నేడు అంగనవాడి లో ప్రవేశ పెట్టాలి అనే నేపథ్యంలో డైరెక్టరేట్ నుండి వచ్చిన ఆదేశాల ప్రకారం స్కూళ్లను పరిశీలించి ఇన్స్టా స్ట్రక్చర్ డేటాను కలెక్ట్ చేసుకుని పరిశీలించడం, మహిళా పోలీసులు మరియు గ్రామ వాలంటీర్లు అంగన్వాడి మహిళలచే పౌష్టికాహారం లోపం లేకుండా గర్భవతులు ఆరు సంవత్సరాల లోపల పిల్లలను ఎంపిక చేసి వారిని సరైన గైడెన్స్ ఇవ్వడం మరియు యాక్షన్ ప్లాన్ తయారు తయారు చేశామని తెలియజేశారు మరియు గురుకుల పాఠశాల నుంచి వచ్చిన సరుకులను శానాయ పాలెం ,సంక్రాంతి పల్లి ఎస్సీ కాలనీ లో పేదలకు పంపిణీ చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐ సి డి ఎ శంషాద్ బేగం గ్రామ పోలీసులు అంగన్వాడీ మహిళలు పాల్గొన్నారు .
స్త్రీ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుధా భారతి ఐ సి డి ఎ కార్యాలయం సందర్శించారు
రాపూరు, జూన్ 08, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి): రాపూరు లోని సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం అధికారిని కార్యాలయాన్ని స్త్రీ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుధా భారతి సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు తదుపరి గ్రామ పోలీసులు అంగనవాడి మహిళలకు మీటింగ్ నిర్వహించి ఈ మీటింగ్ నందు ప్రభుత్వం తీసుకు వచ్చే ప్రతి పథకాలను ప్రజలకు చేర్చే విధంగా చర్యలు చేపట్టాలని క్వాంటిటీ, క్వాలిటీ మరియు 100% అటెండెన్స్ లు చేరిందా లేదా అని సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాడు-నేడు అంగనవాడి లో ప్రవేశ పెట్టాలి అనే నేపథ్యంలో డైరెక్టరేట్ నుండి వచ్చిన ఆదేశాల ప్రకారం స్కూళ్లను పరిశీలించి ఇన్స్టా స్ట్రక్చర్ డేటాను కలెక్ట్ చేసుకుని పరిశీలించడం, మహిళా పోలీసులు మరియు గ్రామ వాలంటీర్లు అంగన్వాడి మహిళలచే పౌష్టికాహారం లోపం లేకుండా గర్భవతులు ఆరు సంవత్సరాల లోపల పిల్లలను ఎంపిక చేసి వారిని సరైన గైడెన్స్ ఇవ్వడం మరియు యాక్షన్ ప్లాన్ తయారు తయారు చేశామని తెలియజేశారు మరియు గురుకుల పాఠశాల నుంచి వచ్చిన సరుకులను శానాయ పాలెం ,సంక్రాంతి పల్లి ఎస్సీ కాలనీ లో పేదలకు పంపిణీ చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐ సి డి ఎ శంషాద్ బేగం గ్రామ పోలీసులు అంగన్వాడీ మహిళలు పాల్గొన్నారు .