సీయూఈటీ-యూజీ 2026 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. 13 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాయగా, ఒక విద్యార్థి నాలుగు సబ్జెక్టుల్లో 100 పర్సంటైల్ సాధించి ప్రత్యేక గుర్తింపు పొందాడు. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు ఈ పరీక్ష కీలకంగా ఉండటంతో విద్యార్థులు అడ్మిషన్ ప్రక్రియపై దృష్టి సారించారు.

- Featured
సీయూఈటీ-యూజీ ఫలితాలు విడుదల.. నాలుగు సబ్జెక్టుల్లో ఒకరికే అగ్రస్థానం
సీయూఈటీ-యూజీ 2026 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. 13 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాయగా, ఒక విద్యార్థి నాలుగు సబ్జెక్టుల్లో 100 పర్సంటైల్ సాధించి ప్రత్యేక గుర్తింపు పొందాడు. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు ఈ పరీక్ష కీలకంగా ఉండటంతో విద్యార్థులు అడ్మిషన్ ప్రక్రియపై దృష్టి సారించారు.

