పలమనేరు, జూలై 16,2020 (పున్నమి విలేకరి): పలమనేరు నియోజకవర్గంలో పలువురు లబ్దిదారులకు గురువారం ఎమ్మెల్యే వెంకటే గౌడ తన కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించిన మొత్తం, రూ5,41,000 చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పేద, మధ్య తరగతి ప్రజలు అనారోగ్యానికి గురై ఉన్నత వైద్య పొందిన వెంటనే సీఎం సహాయనిధి నుండి ఆస్పత్రి ఖర్చులను అందించడం జరిగిందని వివిధ కారణాల చేత అనారోగ్యం పాలైన పలువురికి మంజూరు అయిన సీఎం సహాయనిధి చెక్కులను సంబంధిత లబ్ధిదారులకు అందించడం జరిగిందని ఆయన తెలిపారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
పలమనేరు, జూలై 16,2020 (పున్నమి విలేకరి): పలమనేరు నియోజకవర్గంలో పలువురు లబ్దిదారులకు గురువారం ఎమ్మెల్యే వెంకటే గౌడ తన కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించిన మొత్తం, రూ5,41,000 చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పేద, మధ్య తరగతి ప్రజలు అనారోగ్యానికి గురై ఉన్నత వైద్య పొందిన వెంటనే సీఎం సహాయనిధి నుండి ఆస్పత్రి ఖర్చులను అందించడం జరిగిందని వివిధ కారణాల చేత అనారోగ్యం పాలైన పలువురికి మంజూరు అయిన సీఎం సహాయనిధి చెక్కులను సంబంధిత లబ్ధిదారులకు అందించడం జరిగిందని ఆయన తెలిపారు.