పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 9 రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో యాసంగి ఖరీఫ్ 2024-2025 సీజన్ల సీఎంఆర్ పై సమీక్ష నిర్వహించారు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ పౌరసరపరుల శాఖ డైరెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్ అధికారులు రైస్ మిల్లర్లతో వివరాలు తెలుసుకున్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు మిల్లర్లు సీఎంఆర్ లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు



