Tuesday, 15 July 2025
  • Home  
  • సచివాలయంలోనే మీసేవలు
- Featured

సచివాలయంలోనే మీసేవలు

సచివాలయంలోనే మీసేవలు పలమనేరు,జూన్1(పున్నమి విలేకరి): పలమనేరు రూరల్ మండలంలోని గ్రామ సచివాలయంలో మీసేవలు అందుబాటులోకి వచ్చాయని ఎంపిడిఓ విద్యాసాగర్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామ సచివాలయంలో ద్వారా ఇక నుండి మీసేవ అందుబాటులో వచ్చని ప్రజలందరూ రూ.15 రుసుము చెల్లించి వారికి అవసరమైన సేవలు రెవిన్యూ సర్వీసులు ఆధార్ ఈకెవైసి కాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికెట్, పట్టాదారు పాసు పుస్తకం,ఫ్యామిలీ మెంబెర్,ఈ సి,బర్త్,డెత్ ,మొదలగు సేవలు పొందవచ్చున్నారు.

సచివాలయంలోనే మీసేవలు
పలమనేరు,జూన్1(పున్నమి విలేకరి): పలమనేరు రూరల్ మండలంలోని గ్రామ సచివాలయంలో మీసేవలు అందుబాటులోకి వచ్చాయని ఎంపిడిఓ విద్యాసాగర్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామ సచివాలయంలో ద్వారా ఇక నుండి మీసేవ అందుబాటులో వచ్చని ప్రజలందరూ రూ.15 రుసుము చెల్లించి వారికి అవసరమైన సేవలు రెవిన్యూ సర్వీసులు ఆధార్ ఈకెవైసి కాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికెట్, పట్టాదారు పాసు పుస్తకం,ఫ్యామిలీ మెంబెర్,ఈ సి,బర్త్,డెత్ ,మొదలగు సేవలు పొందవచ్చున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.