రాపూరు, మే 19, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు పట్టణంలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ లో ఏర్పాటు చేసిన కోరంటైన్ లో ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన 11 మందిని కోరంటైన్ లో ఉంచగా వారికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా వారికి ఎటువంటి కరోన లక్షనాలు లేవని నిర్ధారణ చేసుకొని వారిని 14 రోజులు పర్యవేక్షణలో ఉంచారు. వీరిలో 8 మందిని మంగళవారం కోరంటైన్ కాలపరిమితి ముగిసినందున హోమ్ కోరంటైన్ లో ఉండాలి అంటూ ఆంక్షలు జారీచేసి వారిని వారి యొక్క సొంత ఊర్లకు అధికారులు పంపించటం జరిగినది మిగిలిన ముగ్గురు వ్యక్తులకు ఇంకా కాలపరిమితి ఉన్నందున వారిని కోరంటైన్ పర్యవేక్షణలో ఉంచారు మరియు కొత్తగా గుంటూరు జిల్లా తెనాలి-కొల్లూరు నుండి ప్రత్యేక బస్సులో వలసకూలీలు12 మంది రాపూరు కి రాగా వీరిలో రాపూరు మండలం కోటూరుపాడు చెందినవారు 11 మంది, తెగచర్ల గ్రామానికి చెందిన వారు ఒకరు ఉన్నారు మొత్తం12 మందిని అధికారులు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కమ్యూనిటీ కోరంటైన్ లో ఉంచడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వీరికి కరోణ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వారిని 14 రోజుల పాటు కోరంటైన్ లో ఉంచి పర్యవేక్షణలో పెట్టడం జరుగుతుందని అధికారులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సునీల్ కుమార్, ఎమ్మార్వో మధుసూదన్ రావు,ఎంపీడీవో ఆమోస్ బాబు ఆర్ఐ కామాక్షి,వీఆర్వో చెంచు రెడ్డి,ఆరోగ్య శాఖ సిబ్బంది ఏఎన్ఎమ్ లు ఆశ వాలంటీర్లు పాల్గొన్నారు
వలసకూలీలు12 మంది కోరంటైన్ కి తరలింపు
రాపూరు, మే 19, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు పట్టణంలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ లో ఏర్పాటు చేసిన కోరంటైన్ లో ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన 11 మందిని కోరంటైన్ లో ఉంచగా వారికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా వారికి ఎటువంటి కరోన లక్షనాలు లేవని నిర్ధారణ చేసుకొని వారిని 14 రోజులు పర్యవేక్షణలో ఉంచారు. వీరిలో 8 మందిని మంగళవారం కోరంటైన్ కాలపరిమితి ముగిసినందున హోమ్ కోరంటైన్ లో ఉండాలి అంటూ ఆంక్షలు జారీచేసి వారిని వారి యొక్క సొంత ఊర్లకు అధికారులు పంపించటం జరిగినది మిగిలిన ముగ్గురు వ్యక్తులకు ఇంకా కాలపరిమితి ఉన్నందున వారిని కోరంటైన్ పర్యవేక్షణలో ఉంచారు మరియు కొత్తగా గుంటూరు జిల్లా తెనాలి-కొల్లూరు నుండి ప్రత్యేక బస్సులో వలసకూలీలు12 మంది రాపూరు కి రాగా వీరిలో రాపూరు మండలం కోటూరుపాడు చెందినవారు 11 మంది, తెగచర్ల గ్రామానికి చెందిన వారు ఒకరు ఉన్నారు మొత్తం12 మందిని అధికారులు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కమ్యూనిటీ కోరంటైన్ లో ఉంచడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వీరికి కరోణ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వారిని 14 రోజుల పాటు కోరంటైన్ లో ఉంచి పర్యవేక్షణలో పెట్టడం జరుగుతుందని అధికారులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సునీల్ కుమార్, ఎమ్మార్వో మధుసూదన్ రావు,ఎంపీడీవో ఆమోస్ బాబు ఆర్ఐ కామాక్షి,వీఆర్వో చెంచు రెడ్డి,ఆరోగ్య శాఖ సిబ్బంది ఏఎన్ఎమ్ లు ఆశ వాలంటీర్లు పాల్గొన్నారు