వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు
– ఆరోగ్య శ్రీ నిధుల దుర్వినియోగం చేసినట్లు గుర్తించిన అధికారులు
– ఆసుపత్రిలోని సూపరింటెండెంట్ ఛాంబర్ లో రికార్డులను పరిశీలిస్తున్న విజిలెన్స్ డిఎస్పీ నారాయణ రెడ్డి
– 2021 – 2024లలో సుమారు రూ.30 కోట్ల కుంభకోణం జరిగిందని గుర్తించిన అధికారులు..!


