కేరళలోని వయనాడ్లో నిర్మాణంలో ఉన్న టన్నెల్ ప్రాజెక్టు వద్ద భారీ కొండచరియలు విరిగిపడటంతో ముగ్గురు మరణించారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంయుక్తంగా గాలింపు కొనసాగిస్తున్నారు.

- News
వయనాడ్లో భారీ కొండచరియలు.. గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు
కేరళలోని వయనాడ్లో నిర్మాణంలో ఉన్న టన్నెల్ ప్రాజెక్టు వద్ద భారీ కొండచరియలు విరిగిపడటంతో ముగ్గురు మరణించారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంయుక్తంగా గాలింపు కొనసాగిస్తున్నారు.

