పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 5 రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నూతన రేషన్ కార్డుల పంపిణీ చేపట్టారు సర్పంచ్ సామర్ల దేవరాజు ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు కార్డులు అందజేశారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సూచించారు కార్యక్రమంలో రేషన్ డీలర్ గ్రామస్తులు లబ్ధిదారులు పాల్గొన్నారు



