Tuesday, 15 July 2025
  • Home  
  • రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
- Featured

రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

పలమనేరు, జూన్23,2020(పున్నమి విలేకరి): పలమనేరు పట్టణంలోని జిలానీ సర్కిల్ నుండి గాంధీనగర్ వరకు నూతనంగా నిర్మించబడిన బీటీ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే వెంకటేగౌడ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటేగౌడ మాట్లాడుతూ… సుమారు 40 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించబడిన బీటీ రోడ్డును 14వ ఆర్ధిక సంఘం నిధులు ద్వారా వేయడం జరిగిందన్నారు.అనంతరం గాంధీ నగర్ లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ విజయసింహ రెడ్డి, పలమనేరు మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ప్రహ్లాద, వైసీపీ పట్టణ అధ్యక్షుడు మండి సుధ, హేమంత్ రెడ్డి, మురళీకృష్ణ, నగరాజ, ప్రసాద్, నాయజ్,హైదర్ తదితరులు పాల్గొన్నారు.

పలమనేరు, జూన్23,2020(పున్నమి విలేకరి): పలమనేరు పట్టణంలోని జిలానీ సర్కిల్ నుండి గాంధీనగర్ వరకు నూతనంగా నిర్మించబడిన బీటీ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే వెంకటేగౌడ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటేగౌడ మాట్లాడుతూ… సుమారు 40 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించబడిన బీటీ రోడ్డును 14వ ఆర్ధిక సంఘం నిధులు ద్వారా వేయడం జరిగిందన్నారు.అనంతరం గాంధీ నగర్ లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ విజయసింహ రెడ్డి, పలమనేరు మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ప్రహ్లాద, వైసీపీ పట్టణ అధ్యక్షుడు మండి సుధ, హేమంత్ రెడ్డి, మురళీకృష్ణ, నగరాజ, ప్రసాద్, నాయజ్,హైదర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.