పలమనేరు, జూన్23,2020(పున్నమి విలేకరి): పలమనేరు పట్టణంలోని జిలానీ సర్కిల్ నుండి గాంధీనగర్ వరకు నూతనంగా నిర్మించబడిన బీటీ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే వెంకటేగౌడ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటేగౌడ మాట్లాడుతూ… సుమారు 40 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించబడిన బీటీ రోడ్డును 14వ ఆర్ధిక సంఘం నిధులు ద్వారా వేయడం జరిగిందన్నారు.అనంతరం గాంధీ నగర్ లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ విజయసింహ రెడ్డి, పలమనేరు మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ప్రహ్లాద, వైసీపీ పట్టణ అధ్యక్షుడు మండి సుధ, హేమంత్ రెడ్డి, మురళీకృష్ణ, నగరాజ, ప్రసాద్, నాయజ్,హైదర్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
పలమనేరు, జూన్23,2020(పున్నమి విలేకరి): పలమనేరు పట్టణంలోని జిలానీ సర్కిల్ నుండి గాంధీనగర్ వరకు నూతనంగా నిర్మించబడిన బీటీ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే వెంకటేగౌడ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటేగౌడ మాట్లాడుతూ… సుమారు 40 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించబడిన బీటీ రోడ్డును 14వ ఆర్ధిక సంఘం నిధులు ద్వారా వేయడం జరిగిందన్నారు.అనంతరం గాంధీ నగర్ లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ విజయసింహ రెడ్డి, పలమనేరు మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ప్రహ్లాద, వైసీపీ పట్టణ అధ్యక్షుడు మండి సుధ, హేమంత్ రెడ్డి, మురళీకృష్ణ, నగరాజ, ప్రసాద్, నాయజ్,హైదర్ తదితరులు పాల్గొన్నారు.