Saturday, 17 January 2026
  • Home  
  • మినగల్లు సేవాసమితి ఆధ్వర్యంలో 300కుటుంబాలకు కూరగాయలు కోడిగుడ్లు పంపిణీ..
- Featured

మినగల్లు సేవాసమితి ఆధ్వర్యంలో 300కుటుంబాలకు కూరగాయలు కోడిగుడ్లు పంపిణీ..

31-05-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం మండలం మినగల్లు గ్రామంలో షుమారు 300కుటుంబాలకు కూరగాయలు, కోడిగుడ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగానే త్రాగు నీరు, మజ్జిగ చలివేంద్రం కూడా ప్రారంభోత్సవం జరిగింది. మినగల్లు సేవాసమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు వెంకటరమణ దాతగా వ్యవహరించారు. చలివేంద్రం ప్రారంభించిన అనంతరం వెంకటరమణ మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టామని.. భవిష్యత్తులో సైతం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు అమర్నాథ్ రెడ్డి, శేఖర్, ఏకొల్లు శ్రీనివాసులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు

31-05-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం మండలం మినగల్లు గ్రామంలో షుమారు 300కుటుంబాలకు కూరగాయలు, కోడిగుడ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగానే త్రాగు నీరు, మజ్జిగ చలివేంద్రం కూడా ప్రారంభోత్సవం జరిగింది. మినగల్లు సేవాసమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు వెంకటరమణ దాతగా వ్యవహరించారు. చలివేంద్రం ప్రారంభించిన అనంతరం వెంకటరమణ మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టామని.. భవిష్యత్తులో సైతం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు అమర్నాథ్ రెడ్డి, శేఖర్, ఏకొల్లు శ్రీనివాసులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.