Sunday, 17 May 2026
  • Home  
  • మనుబోలు ఫోర్టు రోడ్డు వెంచర్‌లో కారులో వ్యక్తి అనుమానాస్పద మృతి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు ఫోర్టు రోడ్డు వెంచర్‌లో కారులో వ్యక్తి అనుమానాస్పద మృతి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి)మనుబోలు మండలం ఫోర్టు రోడ్డు ఆపోజిట్‌లోని ఓ వెంచర్‌లో నిలిపి ఉన్న కారులో వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. తిరుపతి జిల్లా తడ మండలం భీమవారిపాలెం గ్రామానికి చెందిన దాన సుందరం రాజా (తండ్రి: దాన సుందరం) కారులో అపస్మారక స్థితిలో ఉన్నట్లు రైతులు గమనించి మనుబోలు పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. పోలీసులు క్లూస్ టీం సహాయంతో కారు తెరిచి మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి)మనుబోలు మండలం ఫోర్టు రోడ్డు ఆపోజిట్‌లోని ఓ వెంచర్‌లో నిలిపి ఉన్న కారులో వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. తిరుపతి జిల్లా తడ మండలం భీమవారిపాలెం గ్రామానికి చెందిన దాన సుందరం రాజా (తండ్రి: దాన సుందరం) కారులో అపస్మారక స్థితిలో ఉన్నట్లు రైతులు గమనించి మనుబోలు పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. పోలీసులు క్లూస్ టీం సహాయంతో కారు తెరిచి మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.