Saturday, 5 September 2026
  • Home  
  • మనుబోలులో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ,
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలులో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ,

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 5 (పున్నమి ప్రతిని) నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లో డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సర్వేపల్లి జనసేన ఇంచార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు, ఏఎంసీ డైరెక్టర్ వాణి భవాని నాయుడు రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలని, విద్యార్థుల భవిష్యత్తుకు పునాది అని కొనియాడారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 5 (పున్నమి ప్రతిని)
నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లో డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సర్వేపల్లి జనసేన ఇంచార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు, ఏఎంసీ డైరెక్టర్ వాణి భవాని నాయుడు రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలని, విద్యార్థుల భవిష్యత్తుకు పునాది అని కొనియాడారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.