అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అరకు వ్యాలీ NSS ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రిన్సిపల్ డా. సిహెచ్ కేశవరావు ప్రారంభించారు. POP, పాదరసం, రసాయన రంగుల విగ్రహాల వల్ల జలవనరులు కలుషితమవుతున్నాయని, మట్టి వినాయకులనే పూజించాలని పిలుపునిచ్చారు. వైస్ ప్రిన్సిపల్ కె. నిర్మల, NSS PO లు వై. విజయలక్ష్మి, బి. లచ్చన్న పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను వివరించారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అరకు వ్యాలీ NSS ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రిన్సిపల్ డా. సిహెచ్ కేశవరావు ప్రారంభించారు. POP, పాదరసం, రసాయన రంగుల విగ్రహాల వల్ల జలవనరులు కలుషితమవుతున్నాయని, మట్టి వినాయకులనే పూజించాలని పిలుపునిచ్చారు. వైస్ ప్రిన్సిపల్ కె. నిర్మల, NSS PO లు వై. విజయలక్ష్మి, బి. లచ్చన్న పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను వివరించారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

