బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహిచి అధికారులకు కొన్ని సూచనలు చేశారు. అందులో భాగంగా భారీ వర్షాలు అనే పద్యంలో ఎటువంటి విపత్తుల సంభవించిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని,లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారిని అక్కడికి తరలించాలన్నారు.పునరావాస కేంద్రాలుగా ప్రభుత్వ,ప్రయివేటు భవనాలను తీసుకోవాలన్నారు.అలాగే వాగులు వంకలు ఉదృతంగా ప్రవహించే అవకాశం ఉన్నందున అటువైపుగా వెళ్లే మార్గాలను దారి మళ్లించాలని సూచించారు.అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రాకుండా చూడాలని పునరావాస కేంద్రాలలో మరియు లోతట్టు ప్రాంత ప్రజలకు ఆహారము అవసరమైన వస్తువులు సమకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని,ఎక్కడ ఎటువంటి ప్రాణ,ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు. దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదాలు జరిగినట్లయితే వెంటనే తెలిజేయాలని సూచించారు.

భారీ వర్షాల నేపద్యంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అధికారులతో టెలి కాన్ఫరెన్స్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహిచి అధికారులకు కొన్ని సూచనలు చేశారు. అందులో భాగంగా భారీ వర్షాలు అనే పద్యంలో ఎటువంటి విపత్తుల సంభవించిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని,లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారిని అక్కడికి తరలించాలన్నారు.పునరావాస కేంద్రాలుగా ప్రభుత్వ,ప్రయివేటు భవనాలను తీసుకోవాలన్నారు.అలాగే వాగులు వంకలు ఉదృతంగా ప్రవహించే అవకాశం ఉన్నందున అటువైపుగా వెళ్లే మార్గాలను దారి మళ్లించాలని సూచించారు.అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రాకుండా చూడాలని పునరావాస కేంద్రాలలో మరియు లోతట్టు ప్రాంత ప్రజలకు ఆహారము అవసరమైన వస్తువులు సమకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని,ఎక్కడ ఎటువంటి ప్రాణ,ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు. దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదాలు జరిగినట్లయితే వెంటనే తెలిజేయాలని సూచించారు.

