కేంద్ర ప్రభుత్వ ‘శ్రేష్ఠ (SHRESHTA)’ పథకం ద్వారా ఇతర రాష్ట్రాల్లో చదివిన ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎస్సీ విద్యార్థులను ‘నాన్-లోకల్’గా పరిగణించడం పై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సుమారు 1000 మంది విద్యార్థులు లోకల్ రిజర్వేషన్ (85%) కోల్పోయి కేవలం 15% సీట్లకే పరిమితం కావాల్సి వస్తోంది. తల్లిదండ్రుల నివాసాన్ని ఆధారంగా తీసుకుని లోకల్ హోదా ఇవ్వాలని ‘ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (PAAP)’ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (PAAP)
(రిజి.నెం.6/2022)
ఫోన్: +91 63053 13558
ఈమెయిల్: parentsassociationap@gmail.com
మలి రెడ్డి కోటారెడ్డి (అడ్వకేట్): రాష్ట్ర గౌరవాధ్యక్షులు
నరహరి శిఖరం : రాష్ట్ర అధ్యక్షులు
జీ.ఈశ్వరయ్య : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
వి భాస్కర్. రాష్ట్ర ఉపాధ్యక్షులు
ఎస్. జయప్రకాష్. రాష్ట్ర ఉపాధ్యక్షులు
కోట శ్రీనివాసుల రెడ్డి. రాష్ట్ర ఉపాధ్యక్షులు
దాసరి సురేష్. రాష్ట్ర ఉపాధ్యక్షులు
పి. జగన్నాథం. రాష్ట్ర సహయ కార్యదర్శి
ఉడుత రాజశేఖర్ యాదవ్. రాష్ట్ర సహయ కార్యదర్శి
పి. కోటేశ్వరరావు. రాష్ట్ర సహయ కార్యదర్శి


