భారత్–అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం అమలుకు అవసరమైన చివరి చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికా ట్రేడ్ ప్రతినిధి జేమిసన్ గ్రియర్ భారత్ పర్యటనలో వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమై ఒప్పందానికి తుది రూపు ఇవ్వనున్నారు. ఈ ఒప్పందం అమలులోకి వస్తే భారత ఎగుమతులకు అమెరికా మార్కెట్లో పోటీ ప్రయోజనం లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

- Featured
భారత–అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఆశావహ సంకేతాలు
భారత్–అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం అమలుకు అవసరమైన చివరి చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికా ట్రేడ్ ప్రతినిధి జేమిసన్ గ్రియర్ భారత్ పర్యటనలో వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమై ఒప్పందానికి తుది రూపు ఇవ్వనున్నారు. ఈ ఒప్పందం అమలులోకి వస్తే భారత ఎగుమతులకు అమెరికా మార్కెట్లో పోటీ ప్రయోజనం లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

