30-06-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం రూరల్ పరిధిలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు గండి.రఘురామయ్య ఆధ్వర్యంలో మండలంలోని చెల్లాయపాళెం పంచాయతీ పరిధిలోని పల్లెపాళెం, హరిజనవాడ, చింతోపులో గల 69 వ బూత్ పరిధిలో మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ రెండవ సారి ప్రధాని బాధ్యతలు స్వీకరించిన తరువాత చేసిన పలు అభివృద్ధి పథకాలు, చారిత్రాత్మక నిర్ణయాలు తద్వారా ప్రజలకు చేకూరిన లబ్ధిని గూర్చి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి.జె.పి మండల ప్రధానకార్యదర్శి గంజం.పెంచల ప్రసాద్, మండల కోశాధికారి పెజ్జాయి.క్రిష్ణారెడ్డి, టౌన్ మాజీ అధ్యక్షుడు కొప్పోలు. మస్తానయ్య గారు, కిసాన్ మోర్చా మండల ప్రధానకార్యదర్శి నెల్లూరు.సుబ్రమణ్యం, బి.జె.పి నాయకులు నిడిగల్లు.శ్రీధర్, 69 వ బూత్ కమిటీ అధ్యక్షుడు కోవూరు. గోపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
భారతదేశ అభివృద్ధి మోడీతోనే సాధ్యం.
30-06-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం రూరల్ పరిధిలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు గండి.రఘురామయ్య ఆధ్వర్యంలో మండలంలోని చెల్లాయపాళెం పంచాయతీ పరిధిలోని పల్లెపాళెం, హరిజనవాడ, చింతోపులో గల 69 వ బూత్ పరిధిలో మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ రెండవ సారి ప్రధాని బాధ్యతలు స్వీకరించిన తరువాత చేసిన పలు అభివృద్ధి పథకాలు, చారిత్రాత్మక నిర్ణయాలు తద్వారా ప్రజలకు చేకూరిన లబ్ధిని గూర్చి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి.జె.పి మండల ప్రధానకార్యదర్శి గంజం.పెంచల ప్రసాద్, మండల కోశాధికారి పెజ్జాయి.క్రిష్ణారెడ్డి, టౌన్ మాజీ అధ్యక్షుడు కొప్పోలు. మస్తానయ్య గారు, కిసాన్ మోర్చా మండల ప్రధానకార్యదర్శి నెల్లూరు.సుబ్రమణ్యం, బి.జె.పి నాయకులు నిడిగల్లు.శ్రీధర్, 69 వ బూత్ కమిటీ అధ్యక్షుడు కోవూరు. గోపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.