Saturday, 12 July 2025
  • Home  
  • బి అగ్రహారం లో అవార్డు ఎన్జీవో వారిచే రైతు సమావేశం ఏర్పాటు
- Featured

బి అగ్రహారం లో అవార్డు ఎన్జీవో వారిచే రైతు సమావేశం ఏర్పాటు

అనంతసాగరం మండలం బి. అగ్రహారం నందు అవార్డు ఎన్జీవో వారి ఆధ్వర్యంలో నాబార్డు వారి ఆర్థిక సహాయంతో అనంతసాగరం రైతు ఉత్పత్తి దారుల సంఘం ఎఫ్ పి ఓ యొక్క మీటింగ్ జరిగినది ఈ మీటింగ్ ముఖ్యఅతిథిగా అనంతసాగరం మండలం యొక్క హార్టీకల్చర్ ఆఫీస్ హెచ్ ఒ మేడం లక్ష్మీ గారు వచ్చినారు వారు రైతులతో మాట్లాడుతూ రైతులు ఎఫ్ బి ఓ ను ఏర్పాటు చేసుకొనుట వలన రైతు సోదరులకు కలుగు లాభాలను గురించి మరియు యొక్క సహాయ సహకారాలు ఎంతో ఉపయోగపడతాయని మరియు వారి నిధుల గురించి చక్కగా వివరించారు. ఎఫ్ బి ఓ రిజిస్టర్ గురించి చెప్పి మరియు రైతులందరూ ఐకమత్యంగా కలిసి ఉండాలని చెప్పినారు. దాని ద్వారా రైతులు పండించిన పంటలను నేరుగా రైతులు అమ్ముకోవచ్చని తెలిపినారు. నాబార్డు వారు 75% మరియు తక్కువ ధరకు నాణ్యమైన ఎరువులు మరియు మందులు పంపిణీ చేయగలరని చెప్పినారు. ఈ సమావేశానికి ఎఫ్ బి ఓ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మరియు ఎఫ్ బి ఓ డైరెక్టర్ మరియు ఎఫ్ పి ఓ అధ్యక్షులు ఏ. అంకిరెడ్డి  గారు ,రామానుజుల రెడ్డి గారు ,వెంకటేశ్వర్లు ,ఎస్. సుబ్బారావు గారు,నర్రా వెంకట్రామయ్య ,పెంచల్ రెడ్డి ఇ మరియు అవార్డ్ ఎన్జీవో స్టాఫ్ శరత్ గారు,సహదేవ్ హాజరయ్యారు.

అనంతసాగరం మండలం బి. అగ్రహారం నందు అవార్డు ఎన్జీవో వారి ఆధ్వర్యంలో నాబార్డు వారి ఆర్థిక సహాయంతో అనంతసాగరం రైతు ఉత్పత్తి దారుల సంఘం ఎఫ్ పి ఓ యొక్క మీటింగ్ జరిగినది ఈ మీటింగ్ ముఖ్యఅతిథిగా అనంతసాగరం మండలం యొక్క హార్టీకల్చర్ ఆఫీస్ హెచ్ ఒ మేడం లక్ష్మీ గారు వచ్చినారు వారు రైతులతో మాట్లాడుతూ రైతులు ఎఫ్ బి ఓ ను ఏర్పాటు చేసుకొనుట వలన రైతు సోదరులకు కలుగు లాభాలను గురించి మరియు యొక్క సహాయ సహకారాలు ఎంతో ఉపయోగపడతాయని మరియు వారి నిధుల గురించి చక్కగా వివరించారు. ఎఫ్ బి ఓ రిజిస్టర్ గురించి చెప్పి మరియు రైతులందరూ ఐకమత్యంగా కలిసి ఉండాలని చెప్పినారు. దాని ద్వారా రైతులు పండించిన పంటలను నేరుగా రైతులు అమ్ముకోవచ్చని తెలిపినారు. నాబార్డు వారు 75% మరియు తక్కువ ధరకు నాణ్యమైన ఎరువులు మరియు మందులు పంపిణీ చేయగలరని చెప్పినారు. ఈ సమావేశానికి ఎఫ్ బి ఓ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మరియు ఎఫ్ బి ఓ డైరెక్టర్ మరియు ఎఫ్ పి ఓ అధ్యక్షులు ఏ. అంకిరెడ్డి  గారు ,రామానుజుల రెడ్డి గారు ,వెంకటేశ్వర్లు ,ఎస్. సుబ్బారావు గారు,నర్రా వెంకట్రామయ్య ,పెంచల్ రెడ్డి ఇ మరియు అవార్డ్ ఎన్జీవో స్టాఫ్ శరత్ గారు,సహదేవ్ హాజరయ్యారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.