రాపూరు, మే 12, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు మండలంలో 3 లక్షల కోడిగుడ్లు లు పంపిణీలో భాగంగా మండల ప్రజలకు మంచి పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో ఒకొక్క కుటుంబానికి డజన్ గుడ్లు లెక్కన మండలంలోని తెగచర్ల లో 6600,గరిమెన పెంట లో4200,గోనుపల్లి లో6920, రాంకురు లో 1680,తూమాయి లో 2880, రెగడపల్లి లో 2180, ఓబులాయపల్లి లో 4380, గుండవోలు లో 6000, నెల్లేపల్లి లో1440,పెనుబర్తి లో 6600, ఏపూరు లో 4320,బొజ్జనపల్లి లో 1380,వెలుగోను లో 2640 గుడ్లు పంపిణీ చేయగా నేడు కంభాలపల్లి, అదురుపల్లి పంచాయతీ, తాతిపల్లి, ఎం.వీ.పురం,శానాయపాలెం, రాపూరు పంచాయతీ పరిధిలో గల అన్ని గ్రామాల్లోని ప్రజలకు లక్ష కోడి గుడ్డులు పంపిణీ కార్యక్రమాని రాపూరు వైస్సార్సీపీ నేత వైకాపా రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బత్తిన పట్టాభిరామిరెడ్డి నివాసం వద్ద ఆయనతో కలసి రాపూరు మాజీ ఎంపీపీ, వైకాపా మండల కన్వీనర్ దివంగత నేత బండి క్రిష్ణారెడ్డి కుమారుడు బండి వేణుగోపాల్ రెడ్డి గారు రాపూరు పట్టణంలో ప్రతి కుటుంబానికి డజన్ గుడ్లు లెక్కన పంపిణీ చేసారు.ఇప్పటికే మండలంలో పలు పంచాయతీల్లో ఉద్యమంలా ప్రారంభించి పంపిణీ చేసిన బండి వేణుగోపాల్ రెడ్డి మండలంలోని పెద్ద పంచాయతీ అయిన రాపూరు ప్రజలకు గుడ్లు పంపిణీ చేశారు.
బండి వేణుగోపాల్ రెడ్డి దాతృత్వం పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో మండలంలో 3 లక్షల కోడిగుడ్లు లు పంపిణీ
రాపూరు, మే 12, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు మండలంలో 3 లక్షల కోడిగుడ్లు లు పంపిణీలో భాగంగా మండల ప్రజలకు మంచి పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో ఒకొక్క కుటుంబానికి డజన్ గుడ్లు లెక్కన మండలంలోని తెగచర్ల లో 6600,గరిమెన పెంట లో4200,గోనుపల్లి లో6920, రాంకురు లో 1680,తూమాయి లో 2880, రెగడపల్లి లో 2180, ఓబులాయపల్లి లో 4380, గుండవోలు లో 6000, నెల్లేపల్లి లో1440,పెనుబర్తి లో 6600, ఏపూరు లో 4320,బొజ్జనపల్లి లో 1380,వెలుగోను లో 2640 గుడ్లు పంపిణీ చేయగా నేడు కంభాలపల్లి, అదురుపల్లి పంచాయతీ, తాతిపల్లి, ఎం.వీ.పురం,శానాయపాలెం, రాపూరు పంచాయతీ పరిధిలో గల అన్ని గ్రామాల్లోని ప్రజలకు లక్ష కోడి గుడ్డులు పంపిణీ కార్యక్రమాని రాపూరు వైస్సార్సీపీ నేత వైకాపా రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బత్తిన పట్టాభిరామిరెడ్డి నివాసం వద్ద ఆయనతో కలసి రాపూరు మాజీ ఎంపీపీ, వైకాపా మండల కన్వీనర్ దివంగత నేత బండి క్రిష్ణారెడ్డి కుమారుడు బండి వేణుగోపాల్ రెడ్డి గారు రాపూరు పట్టణంలో ప్రతి కుటుంబానికి డజన్ గుడ్లు లెక్కన పంపిణీ చేసారు.ఇప్పటికే మండలంలో పలు పంచాయతీల్లో ఉద్యమంలా ప్రారంభించి పంపిణీ చేసిన బండి వేణుగోపాల్ రెడ్డి మండలంలోని పెద్ద పంచాయతీ అయిన రాపూరు ప్రజలకు గుడ్లు పంపిణీ చేశారు.