ప్రజా సమస్యల పరిష్కారమే నా ధ్యేయం: నాటకరాణి కామాక్షయ్య
సంగం: పున్నమి తెలుగు దినపత్రిక సంగం రిపోర్టర్ నాటకరాణి కామాక్షయ్య మాట్లాడుతూ, ప్రతి గ్రామం, ప్రతి వార్డులో పున్నమి ప్రతినిధులను నియమించి సంస్థను ప్రజలకు మరింత చేరువ చేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ప్రజా సమస్యలను నిష్పక్షపాతంగా వెలుగులోకి తీసుకువస్తూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. భవిష్యత్తులో సంగం ఇంచార్జ్గా ఎదిగి, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే బాధ్యతాయుత పాత్రికేయుడిగా సేవలందించడంతో పాటు, పున్నమి తెలుగు దినపత్రిక అభివృద్ధికి తన వంతు కృషి చేయడమే తన ప్రధాన ఆశయమని నాటకరాణి కామాక్షయ్య పేర్కొన్నారు.


