Friday, 11 September 2026
  • Home  
  • పేదల సొంతింటి కల సాకారం కాంగ్రెస్‌తోనే: మహేష్ కుమార్ గౌడ్
- నిజామాబాద్

పేదల సొంతింటి కల సాకారం కాంగ్రెస్‌తోనే: మహేష్ కుమార్ గౌడ్

టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని దేశ చరిత్రలోనే గొప్ప కార్యక్రమంగా అభివర్ణించారు. రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 2 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం జరగడం శుభపరిణామమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇళ్ల పేరుతో ఓట్లు దండుకున్నప్పటికీ పేదలకు ఇళ్లు నిర్మించలేకపోయిందని విమర్శించారు. నిజామాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ఇందిరమ్మ టవర్స్ చేపడుతున్నట్లు తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన ₹720 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని దేశ చరిత్రలోనే గొప్ప కార్యక్రమంగా అభివర్ణించారు. రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 2 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం జరగడం శుభపరిణామమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇళ్ల పేరుతో ఓట్లు దండుకున్నప్పటికీ పేదలకు ఇళ్లు నిర్మించలేకపోయిందని విమర్శించారు. నిజామాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ఇందిరమ్మ టవర్స్ చేపడుతున్నట్లు తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన ₹720 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.