నెల్లూరులోని ఏసీ సెంటర్ నుండి సంతపేట మార్కెట్ వరకు ఇరువైపులా రోడ్ల రిపేర్ల పనులు గత 15 రోజులుగా నత్తనడకన సాగుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై గులకరాళ్లు, ఇసుక పేరుకుపోవడంతో పాదచారులు, వాహనదారులు ప్రయాణించడానికి నరకయాతన పడుతున్నారు. ఈ సమస్యపై అధికారులు ఎవరూ స్పందించడం లేదని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని వెంటనే రోడ్డు పనులను పూర్తి చేయించి, పేరుకుపోయిన ఇసుక, గులకరాళ్లను క్లియర్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

నత్తనడకన రోడ్డు పనులు..వాహనదారుల నరకయాతన
నెల్లూరులోని ఏసీ సెంటర్ నుండి సంతపేట మార్కెట్ వరకు ఇరువైపులా రోడ్ల రిపేర్ల పనులు గత 15 రోజులుగా నత్తనడకన సాగుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై గులకరాళ్లు, ఇసుక పేరుకుపోవడంతో పాదచారులు, వాహనదారులు ప్రయాణించడానికి నరకయాతన పడుతున్నారు. ఈ సమస్యపై అధికారులు ఎవరూ స్పందించడం లేదని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని వెంటనే రోడ్డు పనులను పూర్తి చేయించి, పేరుకుపోయిన ఇసుక, గులకరాళ్లను క్లియర్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

