వాయు కాలుష్య ప్రభావంపై కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. “దిల్లీ నేడు కాలుష్యంతో ఇబ్బంది పడుతోంది, నేను 2 రోజులు దిల్లీలో ఉంటే నాకే గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది” అని ఆయన అన్నారు. “రోడ్డు రవాణా మంత్రిగా, కాలుష్యంలో 40 శాతం మా రంగానికి ముడిపడి ఉందని నేను అంగీకరిస్తున్నాను” అని ఆయన అన్నారు.

- జాతీయ అంతర్జాతీయ
దిల్లీ కాలుష్యానికి 40 శాతం మా రంగానిదే బాధ్యత, నాకు ప్రతి 2 రోజులకు ఒకసారి ఇన్ఫెక్షన్: కేంద్రమంత్రి గడ్కరీ
వాయు కాలుష్య ప్రభావంపై కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. “దిల్లీ నేడు కాలుష్యంతో ఇబ్బంది పడుతోంది, నేను 2 రోజులు దిల్లీలో ఉంటే నాకే గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది” అని ఆయన అన్నారు. “రోడ్డు రవాణా మంత్రిగా, కాలుష్యంలో 40 శాతం మా రంగానికి ముడిపడి ఉందని నేను అంగీకరిస్తున్నాను” అని ఆయన అన్నారు.

