02-06-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే సమావేశము జరుపుకుంటున్న నేపథ్యంలో లో హెల్త్ డిపార్ట్మెంట్ జాయింట్ డైరెక్టర్ (హెల్త్) రాష్ట్ర అధికారి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు వివిధ కార్యక్రమాలను గురించి చర్చించడం జరిగినది. దానిలో భాగంగానే 5th ఫేస్ హౌస్ సర్వే, household వారి ఇంటి వద్దనే ఆన్లైన్ చేయవలెను అని చెప్పడం జరిగినది. ఒకే దగ్గర ఉండి సర్వే గ్రామాలను గుర్తించి వారికి తగు సూచనలు చేయడం జరిగినది. ఇమ్యునైజేషన్ 100% అచీవ్ అవ్వాలని ఏదైనా మిగిలి ఉంటే త్వరగా పూర్తిచేయాలని మెడికల్ ఆఫీసర్ గారికి సూచించడం జరిగింది. అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్య కార్యకర్తలు మరియు ఆశా వర్కర్లకు తగు సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో పనిచేస్తున్న సిబ్బంది అందరూ ఆరోగ్య సేతు యాప్ ని డౌన్లోడ్ చేసి ఉన్నారో లేదో అని తనిఖీ చేయడం జరిగింది. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్నటువంటి హోమ్ క్వారంటైన్ లో ఉన్న వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను ప్రతిరోజు గమనించి పై అధికారులకు రిపోర్ట్ చేయవలెనని సూచించడం జరిగింది. అదేవిధంగా బిపి మరియు గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వారికి ముందుగానే SWAB పరీక్షలు చేయించాలి అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ టెలిమెడిసిన్ కాల్ సెంటర్ నంబర్ 1 4 4 10 గురించి క్షేత్రస్థాయిలో అందరికీ తెలియజేసి అందరూ ఉపయోగించుకునేలా చూడవలెను అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ MD.నస్రీన్ భాను, మరియు కే.సుబ్బమ్మ, CHO, ఎస్.వి.సుబ్బారెడ్డి, MPHEO, బి.ఆరోగ్య మేరీ, HE, మరియు సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు ఆశాలు పాల్గొన్నారు.
జొన్నవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను ఆకస్మిక తనిఖీ చేసిన జాయింట్ డైరెక్టర్ (హెల్త్) స్టేట్ అధికారి రాజేంద్రప్రసాద్.
02-06-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే సమావేశము జరుపుకుంటున్న నేపథ్యంలో లో హెల్త్ డిపార్ట్మెంట్ జాయింట్ డైరెక్టర్ (హెల్త్) రాష్ట్ర అధికారి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు వివిధ కార్యక్రమాలను గురించి చర్చించడం జరిగినది. దానిలో భాగంగానే 5th ఫేస్ హౌస్ సర్వే, household వారి ఇంటి వద్దనే ఆన్లైన్ చేయవలెను అని చెప్పడం జరిగినది. ఒకే దగ్గర ఉండి సర్వే గ్రామాలను గుర్తించి వారికి తగు సూచనలు చేయడం జరిగినది. ఇమ్యునైజేషన్ 100% అచీవ్ అవ్వాలని ఏదైనా మిగిలి ఉంటే త్వరగా పూర్తిచేయాలని మెడికల్ ఆఫీసర్ గారికి సూచించడం జరిగింది. అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్య కార్యకర్తలు మరియు ఆశా వర్కర్లకు తగు సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో పనిచేస్తున్న సిబ్బంది అందరూ ఆరోగ్య సేతు యాప్ ని డౌన్లోడ్ చేసి ఉన్నారో లేదో అని తనిఖీ చేయడం జరిగింది. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్నటువంటి హోమ్ క్వారంటైన్ లో ఉన్న వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను ప్రతిరోజు గమనించి పై అధికారులకు రిపోర్ట్ చేయవలెనని సూచించడం జరిగింది. అదేవిధంగా బిపి మరియు గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వారికి ముందుగానే SWAB పరీక్షలు చేయించాలి అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ టెలిమెడిసిన్ కాల్ సెంటర్ నంబర్ 1 4 4 10 గురించి క్షేత్రస్థాయిలో అందరికీ తెలియజేసి అందరూ ఉపయోగించుకునేలా చూడవలెను అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ MD.నస్రీన్ భాను, మరియు కే.సుబ్బమ్మ, CHO, ఎస్.వి.సుబ్బారెడ్డి, MPHEO, బి.ఆరోగ్య మేరీ, HE, మరియు సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు ఆశాలు పాల్గొన్నారు.