Saturday, 12 July 2025
  • Home  
  • జింకను కాపాడిన అటవీశాఖ
- Featured

జింకను కాపాడిన అటవీశాఖ

పలమనేరు, జులై1,2020(పున్నమి విలేకరి): పలమనేరు నియోజకవర్గం లోని గంగవరం మండల కేంద్రం బైపాస్ రోడ్డులో జనరాణ్యం వైపు వచ్చి రోడ్డు దాటుతున్న సమయంలో ఓ జింకను బుధువారం ఉదయం గుర్తు తెలియని వాహనం ఢీకొంది. గాయపడిన జింకను స్థానికులు గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. జింకకు ప్రథమ చికిత్స చేసిన అనంతరం తిరుపతి వన్యప్రాణి సంరక్షణ కేంద్రనికి తరలించునట్టు అటవీశాఖ అధికారి శ్రీనివాసులు తెలిపారు

పలమనేరు, జులై1,2020(పున్నమి విలేకరి): పలమనేరు నియోజకవర్గం లోని గంగవరం మండల కేంద్రం బైపాస్ రోడ్డులో జనరాణ్యం వైపు వచ్చి రోడ్డు దాటుతున్న సమయంలో ఓ జింకను బుధువారం ఉదయం గుర్తు తెలియని వాహనం ఢీకొంది. గాయపడిన జింకను స్థానికులు గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. జింకకు ప్రథమ చికిత్స చేసిన అనంతరం తిరుపతి వన్యప్రాణి సంరక్షణ కేంద్రనికి తరలించునట్టు అటవీశాఖ అధికారి శ్రీనివాసులు తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.