పలమనేరు, జులై1,2020(పున్నమి విలేకరి): పలమనేరు నియోజకవర్గం లోని గంగవరం మండల కేంద్రం బైపాస్ రోడ్డులో జనరాణ్యం వైపు వచ్చి రోడ్డు దాటుతున్న సమయంలో ఓ జింకను బుధువారం ఉదయం గుర్తు తెలియని వాహనం ఢీకొంది. గాయపడిన జింకను స్థానికులు గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. జింకకు ప్రథమ చికిత్స చేసిన అనంతరం తిరుపతి వన్యప్రాణి సంరక్షణ కేంద్రనికి తరలించునట్టు అటవీశాఖ అధికారి శ్రీనివాసులు తెలిపారు
జింకను కాపాడిన అటవీశాఖ
పలమనేరు, జులై1,2020(పున్నమి విలేకరి): పలమనేరు నియోజకవర్గం లోని గంగవరం మండల కేంద్రం బైపాస్ రోడ్డులో జనరాణ్యం వైపు వచ్చి రోడ్డు దాటుతున్న సమయంలో ఓ జింకను బుధువారం ఉదయం గుర్తు తెలియని వాహనం ఢీకొంది. గాయపడిన జింకను స్థానికులు గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. జింకకు ప్రథమ చికిత్స చేసిన అనంతరం తిరుపతి వన్యప్రాణి సంరక్షణ కేంద్రనికి తరలించునట్టు అటవీశాఖ అధికారి శ్రీనివాసులు తెలిపారు