.కలువాయి మండలం, కుల్లూరులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ముందస్తు గా నిర్వహించారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులు100 మీటర్ల జాతీయ జెండాతో కళాశాల ప్రిన్సిపల్ శ్రీ షేక్ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామ పుర విధుల్లో విద్యార్థులు ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో ప్రజలు కు దేశభక్తి పట్ల స్ఫూర్తిని నింపేందుకు విద్యార్థులు నినాదాలు చేస్తూ తిరిగారు. ఈ కార్యక్రమం కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జయ కిషోర్, కళాశాల అధ్యాపకులు కృష్ణ, దొరబాబు, సురేష్, కల్పన, సౌజన్య, సుప్రజ, రామాంజనేయులు అధ్యాపకేతర సిబ్బంది, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కు ల్లూరులో ఘనంగా ముందస్తు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 100 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ
.కలువాయి మండలం, కుల్లూరులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ముందస్తు గా నిర్వహించారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులు100 మీటర్ల జాతీయ జెండాతో కళాశాల ప్రిన్సిపల్ శ్రీ షేక్ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామ పుర విధుల్లో విద్యార్థులు ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో ప్రజలు కు దేశభక్తి పట్ల స్ఫూర్తిని నింపేందుకు విద్యార్థులు నినాదాలు చేస్తూ తిరిగారు. ఈ కార్యక్రమం కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జయ కిషోర్, కళాశాల అధ్యాపకులు కృష్ణ, దొరబాబు, సురేష్, కల్పన, సౌజన్య, సుప్రజ, రామాంజనేయులు అధ్యాపకేతర సిబ్బంది, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

