Saturday, 12 July 2025
  • Home  
  • కీ”శే” చిట్టమూరు దశరథ రామిరెడ్డి గారి14 వ వర్థంతి సందర్భంగా పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణి
- Featured

కీ”శే” చిట్టమూరు దశరథ రామిరెడ్డి గారి14 వ వర్థంతి సందర్భంగా పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణి

మనుబోలు 19-05-2020 (పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్) కీ”శే” చిట్టమూరు దశరథరామిరెడ్డి (EX.ప్రధాన కార్యదర్శి, నెల్లూరు జిల్లా V.A.Os’అసోసియేషన్) గారి 14 వ వర్థంతి ని పురస్కరించుకొని వారి జ్ఞాపకార్థం పేద ప్రజలకు వారి కుమారుడు చిట్టమూరు నరసారెడ్డి గారి ఆధ్వర్యంలో కొండుపాళెం హరిజనవాడ నందు యాబై కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. నరసారెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి కుటుంబం నకు ఐదు కిలోల బియ్యం,కూరగాయలు,కేజీ పామాయిల్, కోడిగుడ్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపినారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

మనుబోలు 19-05-2020 (పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్) కీ”శే” చిట్టమూరు దశరథరామిరెడ్డి (EX.ప్రధాన కార్యదర్శి, నెల్లూరు జిల్లా V.A.Os’అసోసియేషన్) గారి 14 వ వర్థంతి ని పురస్కరించుకొని వారి జ్ఞాపకార్థం పేద ప్రజలకు వారి కుమారుడు చిట్టమూరు నరసారెడ్డి గారి ఆధ్వర్యంలో కొండుపాళెం హరిజనవాడ నందు యాబై కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. నరసారెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి కుటుంబం నకు ఐదు కిలోల బియ్యం,కూరగాయలు,కేజీ పామాయిల్, కోడిగుడ్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపినారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.