రాపూరు, మే 28, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : బాలాయపల్లి మండలం సుబ్రమణ్యం గ్రామం ఎస్సీ కాలనీ కు చెందిన కాటయ్య కుమార్తెలకు రాపూరు కు చెందిన స్నేహ హస్తం ఫౌండేషన్ ఐదు వేల రూపాయల నగదు, మందులు ,పండ్లు అందించింది అక్క చెల్లెలు అయిన కావ్య కళ్యాణి ఇద్దరు చిన్నప్పటినుంచి చర్మ క్యాన్సర్ తో బాధపడుతున్నారు తల్లిదండ్రులది మేనరికపు వివాహం కావడంతో ఈ తరహా సమస్యలు ఉత్పన్నం అవుతాయని వైద్యులు తెలిపారు సుమారు 14 సంవత్సరాలు గా ఈ పిల్లలిద్దరికీ అనేక ఆర్థిక ప్రయాసలకోర్చి రక్షిస్తూ ఉన్నారు వీరికి ప్రభుత్వం తరఫున ఎటువంటి సహాయం లేదు తనకు ఉన్నటువంటి కొద్ది భూమిని అమ్మి వారి వైద్య ఖర్చులకు ఖర్చు చేస్తున్నారు ప్రస్తుతం హైదరాబాదులోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర వైద్యశాల లో కంటికి సంబంధించిన చికిత్సను అందిస్తున్నారు వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది ఎవరైనా సహాయం చేస్తే కానీ వారి పిల్లలకు చికిత్స అందించలేని దయనీయ పరిస్థితి ఎవరైనా దాతలు స్పందించి సహాయం చేసినట్లయితే తమ పిల్లలను మరి కొంత కాలం చికిత్స అందించగలమని వారు ప్రాధేయ పడుతున్నారు.ఈ కార్యక్ర మానికి పెరుమాళ్ళ ప్రసాద్ జ్ఞాపకార్థం వారి అక్క సుజాత గారు మరియు తల్లి రంగనాయకమ్మ గారు సహాయం చేశారు.మరియు వారికి అవసరమైన మందులను ప్రతి నెల స్నేహ హస్తం ఫౌండేషన్ నిర్వాహకులు దగరా పాండు రంగా రెడ్డి గారు ఉచితంగా అందజేస్తము అని తెలియజేశారు.
కావ్య, కళ్యాణి కి స్నేహ హస్తం పౌండేషన్ చేయూత
రాపూరు, మే 28, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : బాలాయపల్లి మండలం సుబ్రమణ్యం గ్రామం ఎస్సీ కాలనీ కు చెందిన కాటయ్య కుమార్తెలకు రాపూరు కు చెందిన స్నేహ హస్తం ఫౌండేషన్ ఐదు వేల రూపాయల నగదు, మందులు ,పండ్లు అందించింది అక్క చెల్లెలు అయిన కావ్య కళ్యాణి ఇద్దరు చిన్నప్పటినుంచి చర్మ క్యాన్సర్ తో బాధపడుతున్నారు తల్లిదండ్రులది మేనరికపు వివాహం కావడంతో ఈ తరహా సమస్యలు ఉత్పన్నం అవుతాయని వైద్యులు తెలిపారు సుమారు 14 సంవత్సరాలు గా ఈ పిల్లలిద్దరికీ అనేక ఆర్థిక ప్రయాసలకోర్చి రక్షిస్తూ ఉన్నారు వీరికి ప్రభుత్వం తరఫున ఎటువంటి సహాయం లేదు తనకు ఉన్నటువంటి కొద్ది భూమిని అమ్మి వారి వైద్య ఖర్చులకు ఖర్చు చేస్తున్నారు ప్రస్తుతం హైదరాబాదులోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర వైద్యశాల లో కంటికి సంబంధించిన చికిత్సను అందిస్తున్నారు వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది ఎవరైనా సహాయం చేస్తే కానీ వారి పిల్లలకు చికిత్స అందించలేని దయనీయ పరిస్థితి ఎవరైనా దాతలు స్పందించి సహాయం చేసినట్లయితే తమ పిల్లలను మరి కొంత కాలం చికిత్స అందించగలమని వారు ప్రాధేయ పడుతున్నారు.ఈ కార్యక్ర మానికి పెరుమాళ్ళ ప్రసాద్ జ్ఞాపకార్థం వారి అక్క సుజాత గారు మరియు తల్లి రంగనాయకమ్మ గారు సహాయం చేశారు.మరియు వారికి అవసరమైన మందులను ప్రతి నెల స్నేహ హస్తం ఫౌండేషన్ నిర్వాహకులు దగరా పాండు రంగా రెడ్డి గారు ఉచితంగా అందజేస్తము అని తెలియజేశారు.